రాజమండ్రి: అమరవీరుడికి అశ్రునివాళి ఘటించిన ఎంపీ

69చూసినవారు
రాజమండ్రి: అమరవీరుడికి అశ్రునివాళి ఘటించిన ఎంపీ
చిన్న వయసులోనే మాతృభూమి సేవలో తన ప్రాణాలను సైతం అర్పించిన సైనికుడికి శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అశ్రునివాళి అర్పించారు. ఎంపీ మాట్లాడుతూ గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ (24) అగ్ని వీర్ పథకం మాధ్యమంగా డిఫెన్స్ ద్వారా అడుగుపెట్టి మాతృభూమి సేవలో అమరుడై ప్రాణాలర్పించిన ఎంతో విషాదకరమని అన్నారు. నాయక్ సేవలు భారతదేశం మరువదు అని అన్నారు.

సంబంధిత పోస్ట్