రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

82చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. రాజమహేంద్రవరంలోని చర్చ కాలనీకి చెందిన కాల అప్పారావు కొంతకాలంగా గౌరీపట్నంలో నివాసం ఉంటున్నారు. ఎండ ఎక్కువగా ఉండటంతో అప్పారావు రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్