కడియం: ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని ముస్లింలు ర్యాలీ

73చూసినవారు
కడియం మండలంలోని వేమగిరి గ్రామంలో పహల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతి చర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని ముస్లింలు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. భారత సైనికులు, ప్రజలు క్షేమంగా ఉండాలని వారు కోరారు. ఈ సందర్భంగా భారత్ మాతకు జేజేలు పలుకుతూ, పాకిస్థాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్