కడియం: ఆపరేషన్ సిందూర్ విజయం కోసం పూజలు

85చూసినవారు
కడియం: ఆపరేషన్ సిందూర్ విజయం కోసం పూజలు
భారతదేశ క్షేమం సైనికుల రక్షణ కోసం దాయాది దేశంతో జరుగుతున్న పోరులో విజయం కోసం కూటమి నాయకులు శనివారం కడియం శ్రీ దుర్గా దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బొరుసు సుబ్రహ్మణ్యం, రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్