రాజమండ్రి: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలి

65చూసినవారు
రాజమండ్రి: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలి
ఆపరేషన్ సింధూర కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని భారత సైన్యానికి దేశ రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండాలని రాజమండ్రి బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శనివారం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తిరుపతి పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి హనుమంతుని ఆలయంలో పూజలు జరిగించారు. పాకిస్తాన్ అసాంఘిక శక్తులను భారత సైన్యం అంతమొందించాలని ఎమ్మెల్సీ అన్నారు.

సంబంధిత పోస్ట్