రాజమండ్రి రూరల్: వైభవంగా సాయిబాబా మందిర వార్షికోత్సవం

75చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలోని రామకృష్ణ నగర్ నందు శ్రీశ్రీశ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరం 26వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బాబావారిని టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్