రాజానగరం: మామిడి తోటల్లో కోడి పందేలు

81చూసినవారు
రాజానగరం నియోజకవర్గం పరిధిలోని సీతానగరం మండలంలోని పెదకొండేపూడి, చీపురపల్లి, మిర్తిపాడు, కోటి గ్రామాల్లో మంగళవారం మామిడి తోటలు జనాలతో కిటకిటలాడాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కోడిపందేల్లో, గుండాటల్లో పాల్గొంటున్నారు. నిన్న ఓ మోస్తరుగా జనం వచ్చిన మంగళవారం అధిక సంఖ్యలో వచ్చారు.  ఈ నేపథ్యంలో లక్షల రూపాయలు చేతులు మారాయి అనే ఆరోపణలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్