సీతానగరం: వ్యర్థాలతో నిండిన పంట కాలువ

83చూసినవారు
సీతానగరం గ్రామంలోని పంట కాలువ చెత్తతో నిండి ఉందని రైతులు వాపోతున్నారు. మండలంలో ఇదే ప్రధాన పంట కాలువ కావడంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసా పెంకులు ఉంటున్నాయని వాటివల్ల పశువులకు గాయాలు అవుతున్నాయని శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్