సీతానగరం: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

74చూసినవారు
సీతానగరం: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తూ. గో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్న వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందాలు కోసం ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశారు. అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్