సీతానగరం మండలం డిగ్రీ కాలేజీలో సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్ లో పాల్గొన్న టీమ్ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు.