భారత ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" విజయవంతం కావాలని, భారతీయ సైనికులకు మంచి ఆయుఆరోగ్యలు ఇచ్చి దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ శనివారం రామచంద్రపురం మండలంద్రాక్షారామంలో వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజాపా మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు పెయ్యిల రాంబాబు, యూవ మోర్చ అధ్యక్డులు తోలేటి సూర్యగంగధర్ పాల్గొన్నారు.