రామచంద్రపురం: భారత దళాల పోరాటం దేశానికి గర్వకారణం

60చూసినవారు
రామచంద్రపురం: భారత దళాల పోరాటం దేశానికి గర్వకారణం
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారతీయ సాయుధ దళాలు చేస్తున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడిలో మతం పేరుతో ప్రాణాలు తీయడం ఎంతో బాధాకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో దెబ్బకు దెబ్బ తీసిన ఆర్మీ జవాన్లకు మంత్రి సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్