రామచంద్రపురం: ప్రజా ప్రభుత్వంలో అర్జీలు అన్ని పరిష్కరిస్తాం

68చూసినవారు
రామచంద్రపురం: ప్రజా ప్రభుత్వంలో అర్జీలు అన్ని పరిష్కరిస్తాం
తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ, ప్రజా దర్బార్ నిర్వహిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురంలో మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజల సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ లో పాల్గొని అర్జీలు స్వీకరించారు. ట్రై సైకిల్ కోసం వికలాంగుడు విజ్ఞప్తి చేయగా తక్షణం మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్