డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల గడువు పొడిగింపు

78చూసినవారు
డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల గడువు పొడిగింపు
రంపచోడవరం మండలం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జరగుతున్నాయని కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ డి. రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదవలనుకునే విద్యార్థులుజులై 20వ తేదీలోగాఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు కళాశాల హెల్ప్ డెస్క్ నందు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్