రాబోయే రోజులలో వైసీపీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని ఎమ్మెల్సీ అనంత బాబు అన్నారు. రంపచోడవరం మండలం బీరంపల్లిలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. గత ఎన్నికల్లో అపజయానికి డీలా పడకుండా. విజయం వైపు పయనించాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.