ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మిరియాల. శిరీషదేవి అన్నారు. శుక్రవారం దేవీపట్నం మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్ద ఎత్తున వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ. మండల పరిధి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను జాతీయ ప్రధాన కార్యదర్శి నారా. లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.