వినాయక నిమజ్జన ఊరేగింపులో తేనెటీగల దాడి

55చూసినవారు
మామిడికుదురు మండలం మగటపల్లిలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపుపై తేనెటీగలు దాడి చేసాయి. నిమజ్జనం సందర్బంగా జరుగుతున్న ఊరేగింపులో పాల్గొన్న సుమారు ఇరవై మంది తేనెటీగల దాడిలో గాయపడ్డారు. తేనెటీగల దాడిలో గాయపడిన పెద్దలు, చిన్నారులను రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్