అంతర్వేదిలో బీజేపీ నేతల పూజలు

54చూసినవారు
సఖినేటిపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ప్రధాని మోడీ, త్రివిధ దళాల ఆర్మీకి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్తాన్ ను మట్టికరిపించే విధంగా భారతదేశం విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్