అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు

61చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బాంబు స్క్వాడ్ శనివారం తనిఖీలు నిర్వహించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లుగా సఖినేటిపల్లి ఎస్సై దుర్గా శ్రీనివాస్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్