మలికిపురం: కూటమి శ్రేణుల నిరసన

59చూసినవారు
అమరావతి మహిళలను అవమానించిన ఒక ఛానల్ లైసెన్స్ ను రద్దు చేయాలంటూ మహిళలు నిరసన తెలిపారు. మలికిపురం మూడు రోడ్ల ప్రధాన కూడలిలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కూటమి నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సేవ్ అమరావతి డౌన్ డౌన్ జగన్ అంటూ నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్