రాజోలు: తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

55చూసినవారు
రాజోలు: తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
నియోజవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చేపడుతున్నామని రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఓఎన్జీసీ నిధులతో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్