రాజోలు మండలం రాజోలులో మండల స్థాయి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రంను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ ఎంపిక చేసిన 144 మంది మహిళలకు 90 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణా ఇస్తున్నారు అని తెలిపారు. మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.