కాకినాడ జిల్లా తుని పట్టణంలో దళిత వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, పట్టణ సీఐ గీతా రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్లు, జడ్డార్ యు సి సి మెంబర్ బోడపాటి శ్రీను, దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.