జనసేన పార్టీలో చేరిన రాజగోపాలపురం సర్పంచ్ లోవరెడ్డి

59చూసినవారు
జనసేన పార్టీలో చేరిన  రాజగోపాలపురం సర్పంచ్ లోవరెడ్డి
రాజగోపాలవరం గ్రామ సర్పంచ్ యన్నంరెడ్డి లోవరెడ్డి అనుచరులతో కలిసి ఆదివారం  జనసేనలో చేరారు. పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ప్రజల్లో పార్టీ ఆశయాలు విస్తరించి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాయకరావుపేటలో జరిగిన కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్