తుని: నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం

81చూసినవారు
తుని: నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం
విద్యుత్తు లైన్ మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్రరావు తెలిపారు. ఈ నేపథ్యంలో దొండవాక, రాపాక, బీఎస్ పేట, చామవరం, తేటగుంట గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరఫరా ఉండదన్నారు. అదే విధంగా కోటనందూరు మండలం కెవో అగ్రహారం, కెఎ మల్లవరం గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కరెంట్ ఉండదని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్