తణుకు మండలం కొమరవరం గ్రామంలో బుధవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజీషియెన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయి భవాని ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి దుర్గ కుమారి, డిఈ ఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పి శాంతి స్వరూప, ఎం పి హెచ్ ఏ వెంకట్రాజు, ఏఎన్ ఎం లక్ష్మి, పైలట్ ఆనంద్, ఆశా సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.