భీమవరంలో వేంచ్చేసియున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి వెండి చీర నిమిత్తం గునుపూడి కి చెందిన అడబాల హనుమాన్, ఉదయశ్రీ దంపతులు శుక్రవారం 100 గ్రాములు(వంద గ్రాములు )వెండి విరాళంగా అందించినారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రౌతు అప్పారావు, గమిడి బాలసుబ్రహ్మణ్యం, మెట్టా మురళికృష్ణ, సిరియాల నాగేశ్వరావు, రౌతు హరిబాబు, తాళ్ళపూడి పరమేశ్వరరావు పాల్గొన్నారు.