వీరవాసరం: సైన్స్ ను అభివృద్ధి చేయాలి

78చూసినవారు
వీరవాసరం: సైన్స్ ను అభివృద్ధి చేయాలి
పేదలకు ఉపయోగపడే సైన్స్‌ ను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ బి. గోపి మూర్తి అన్నారు. సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెస్ట్‌ 2024-25 లో భాగంగా వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ నందు శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైన్స్‌ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్