మద్ది అంజన్న సన్నిధిలో ఎంపీ అభ్యర్థి

75చూసినవారు
మద్ది అంజన్న సన్నిధిలో ఎంపీ అభ్యర్థి
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి అన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని శనివారం ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మరియు వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సునీల్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్