తొందర ఎందుకు? రెండు నెలలే కదా అయింది

83చూసినవారు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రశాంతి శివ కిషోర్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉందని అన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల అయ్యింది ఇంకా రెండు సంవత్సరాలు అవని చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్