రఘురామకృష్ణంరాజు పై సీఐడీ దూకుడు..

78చూసినవారు
రఘురామకృష్ణంరాజు పై సీఐడీ దూకుడు..
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పై వేధింపుల కేసులో సీఐడీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. నిందితుడు, సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ ను మూడు గంటల పాటు విచారించారు. గత ప్రభుత్వంలో అరెస్ట్ అయిన రఘురామకృష్ణంరాజు, తనపై థర్డ్ డిగ్రీ పద్ధతులు అనుసరించారని ఆరోపిస్తూ, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్న నేపధ్యంలో, సీఐడీ విచారణను కొనసాగిస్తోంది.

సంబంధిత పోస్ట్