మొగల్తూరు: హైందవ శంఖారావం సభకు తరలి వెళ్లిన హిందూ భక్తులు

56చూసినవారు
మొగల్తూరు: హైందవ శంఖారావం సభకు తరలి వెళ్లిన హిందూ భక్తులు
మొగల్తూరు మండలం నుంచి కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర కేసరిపల్లిలో జరుగుతున్న హిందూ హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందూ భక్తులు ఆదివారం బస్సులో భారీగా తరలి వెళ్లారు. యువకులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో బయల్దేరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్