ప. గో జిల్లాలో రెండు రోజులు పాటు బస్సు పాసుల జారీ బంద్

70చూసినవారు
ప. గో జిల్లాలో రెండు రోజులు పాటు బస్సు పాసుల జారీ బంద్
పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం ఆర్టీసీ డిపోల్లో రేపటి నుండి విద్యార్థులకు మరియు ఇతరులకు బస్సు పాసుల జారి కౌంటర్లు మూసివేస్తున్నట్లు ఆయా ఆర్టీసీ డిపో మేనేజర్లు తెలిపారు. సాఫ్ట్ వేర్ అప్డేట్ కారణంగా 5, 6 తేదీల్లో కౌంటర్లు మూసివేస్తున్నామని అన్నారు. అలాగే 7వ తేది నుండి యధావిధిగా పనిచేస్తాయని కావున విద్యార్థులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్