పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదీవి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వరరావు ఆలయంలో ధర్మాసనం సందర్భంగా శనివారం ప్రధాన అర్చకులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో లక్ష లిల్లీ పువ్వులు అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.