నూజివీడులో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

50చూసినవారు
నూజివీడు పట్టణంలో గల రామాయణం రావు పేటలో వరద బాధితులను శనివారం రాత్రి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నూజివీడు పట్టణంలో ఏ ప్రాంతంలో చూసినా వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.

సంబంధిత పోస్ట్