నూజివీడు నియోజకవర్గం లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని నూజివీడు జనసేన యువ నాయకుడు ముత్యాల కామేష్ అన్నారు. బుధవారం నూజివీడులో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రాము కి నూజివీడులోని సమస్యలను వివరిస్తూ, వినతి పత్రం అందించారు. నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు.