పాలకొల్లు: పంట విరామానికి ఆక్వారైతుల మద్దతు: గాంధీ రాజు

65చూసినవారు
పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో శుక్రవారం జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీరాజు ఆధ్వర్యంలో క్రాప్ హాలిడేపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రొయ్య కౌంటు రేటు పెరగకపోవడం, ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, ప్రొసీసింగ్ ప్లాంట్లు రేటు వేరియేషన్స్ అమలు చేయకపోవడంతో జులై నుంచి మూడు నెలలు క్రాప్ హాలిడే ప్రకటించామన్నారు. ఆక్వా రైతులు పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్