పాలకొల్లులోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు శనివారం పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులకు కూడా ఆహారం అందజేయడం శుభపరిణామం అని అన్నారు.