జీలుగుమిల్లి బస్టాండ్ అభివృద్ధికి ఎమ్మెల్యే చర్యలు

74చూసినవారు
దశబ్దలుగా మరుగున పడివున్నా జీలుగుమిల్లి బస్టాండును పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు నిర్మించానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల ప్రజలకు సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్నారని తమ దృష్టికి ఫిర్యాదులు అందాయని అన్నారు. అలాగే నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు.

సంబంధిత పోస్ట్