నేనేమి గాజులు తొడుక్కొని కూర్చోలే

60చూసినవారు
కాళ్ల మండలం ఏలూరుపాడులో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదివారం మరోసారి స్పందించారు. "నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టమంటున్న వారికి అసలు వాటి గురించి తెలుసా అని ప్రశ్నించారు. నేనేమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదని, మీ దేవుడిని పూజించుకునేందుకు మీకు ఎంత హక్కు ఉందో మా దేవుడుని పూజించేందుకు తమకు అంతే హక్కు ఉందన్నారు. మీ ధర్మం తప్పని మేము అనట్లేదని కానీ మా ధర్మం తప్పనటం సమంజసం కాదని" ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్