బదిలీపై వెళ్తున్న తాహసిల్దార్ పోసి బాబుకి సన్మానం

75చూసినవారు
బదిలీపై వెళ్తున్న తాహసిల్దార్ పోసి బాబుకి సన్మానం
నిడమర్రు తాహసిల్దార్ పోసిబాబు బదిలీపై వెళ్తున్న సందర్భంగా బుధవారం తాహసిల్దార్ కార్యములో రెవిన్యూ సిబ్బంది సన్మానం చేశారు.
పోసిబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత తాహసిల్దార్ మాట్లాడుతూ. విధి నిర్వహణలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ శేఖర్ బాబు, ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్