పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టించడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పిప్పరు అంగనవాడి సూపర్వైజర్ దుర్గ భవాని అన్నారు. శుక్రవారం తల్లి పాల వారోత్సవాలు భాగంగా గణపవరం మండలం పిప్పర గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు, తదితరులు పలువురు పాల్గొన్నారు.