శ్రీవారిని దర్శించుకున్న మహిళా క్రికెటర్ (వీడియో)

66చూసినవారు
తిరుమల శ్రీవారిని టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శనం అనంతరం వేదపండితులు స్మృతి మందానను రంగనాయక మండపంలో ప్రత్యేకంగా ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్