ఏపీలో ‘ఉగ్ర’ కలకలం

76చూసినవారు
ఏపీలో ‘ఉగ్ర’ కలకలం
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. టెర్రరిస్ట్ ఐడియాలజీతో గడుపుతున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)పై కొన్ని రోజులుగా నిఘా పెట్టి అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో HYDకు చెందిన సయ్యద్ సమీర్(28)ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిసింది. కాగా సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్