సీఎం రేవంత్‌ను కలిసిన గొంగడి త్రిష (వీడియో)

70చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలుసుకొని మాట్లాడారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష అద్భుతంగా రాణించడంతో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ త్రిషను అభినందింది రూ. కోటి నజరానా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్