విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్

84చూసినవారు
విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్
విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 1501 మంది బాధితుల అకౌంట్లకు సర్కార్ నగదు బదిలీ చేసింది. ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉన్న కారణంతో 143 మంది లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ కాలేదని అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారాన్ని అందించనున్నారు.