వరద సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం (వీడియో)

53చూసినవారు
వరద సాయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదలకు నీట మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ అందించనుంది. ఇన్యూరెన్స్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నీట మునిగిన కార్లు, బైకులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. త్వరలో ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం అవుతాం. వాహనాలను మరమ్మతుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్