చంద్రబాబుని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ

54చూసినవారు
చంద్రబాబుని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం ఇంటికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్