ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి

72చూసినవారు
ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి
ఏపీలోని పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ యజమానులు నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు చేసుకోవచ్చు. కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్