గంగవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రారంభం

52చూసినవారు
గంగవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రారంభం
గురజాల మండలం గంగవరం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సచివాలయ సిబ్బందితో కలిసి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు గురువారం ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేశారు. గ్రామంలోని అన్ని వార్డులలో సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వారికి పెన్షన్ నగదును అందజేస్తున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్